New Rules: అక్టోబర్లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అదే విధంగా వచ్చే నెలలో కూడా కొత్త రూల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే.. అదే విధంగా అక్టోబర్ నెలకు కూడా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. అక్టోబర్లో పండుగ హడావుడి కూడా ఊపందుకుంటుంది. అక్టోబర్లో అమలులోకి రాబోయే కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. ఇందులో మీ డబ్బుపై ప్రభావం చూపేవి కూడా ఉన్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం పదండీ..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్ తప్పనిసరి. ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేసినవారు తమ ఆధార్ సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఆధార్ సబ్మిట్ చేయకపోతే ఈ పొదుపు పథకాల అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి…
Also Read
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
అదే విధంగా బర్త్ సర్టిఫికెట్ లో కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం అన్ని డాక్యుమెంట్లకు బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్ చేయబోతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. ఆధార్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఇకపై బర్త్ సర్టిఫికెట్ కీలకం కానుంది..
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ అకౌంట్లకు నామినీ పేర్లను తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. సెప్టెంబర్ 30 లోగా అకౌంట్ హోల్డర్స్ నామినీ వివరాలను అప్డేట్ చేయాలని సెబీ గతంలోనే ఆదేశించింది.. వీటికి నామినీ పేరు యాడ్ చెయ్యకుంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని పేర్కొన్నారు..
ఇకపోతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్ తప్పనిసరి. ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేసినవారు తమ ఆధార్ సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ.. ఆధార్ లింక్ లేకుంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది..
గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ నియమనిబంధనల్ని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. టూర్లు, స్టడీ, సెలవుల కోసం విదేశాలకు వెళ్లేవారికి ఈ ట్యాక్స్ రూల్స్ వర్తిస్తాయి. వైద్యం, విద్యాభ్యాసం కోసం 5 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. విదేశాల్లో క్రెడిట్ కార్డులతో రూ.7 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే 20 శాతం టీసీఎస్ వర్తిస్తుంది..
ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్ల సర్క్యులేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 వరకే రూ.2000 కరెన్సీ నోట్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్యాంకులు రూ.2000 కరెన్సీ నోట్లను తీసుకోవు.. వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి షరతులు వర్తిస్తాయి..
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!