HYDRA : మణికొండలో హైడ్రా.. నెక్నాంపూర్లో కూల్చివేతలు..
- హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు
- నెక్నాంపూర్ చెరువులో కూల్చివేతలు
- చెరువును కబ్జాచేసి భారీ నిర్మాణాలు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేసిన స్థానికులు
- భారీ బందోబస్తు నడుమ నిర్మాలు కూల్చివేస్తున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు ఆపరేషన్ను ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు జరగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఈ చర్యలను చేపడుతున్నారు.
Shamshabad: కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
మణికొండ జాగీరులో అక్రమ నిర్మాణాలపై గురి పెట్టింది హైడ్రా. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు గుర్తించింది హైడ్రా. నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. అయితే.. అక్రమ నిర్మాణాలను హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు.. వెంటనే స్పందించి విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అక్రమ నిర్మాణాలుగా తేలడంతో కూల్చివేతలు ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టింది DRF సిబ్బంది..
అలాగే, హైదరాబాద్లో ప్రత్యేకంగా హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటవుతోంది. బుద్ధ భవన్లోని బీ-బ్లాక్ కేంద్రంగా ఈ స్టేషన్ కార్యకలాపాలు సాగుతాయి. ఈ స్టేషన్కు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఒఆర్ఆర్లోని పరిధి, అనుబంధ మున్సిపాలిటీలు కూడా ఈ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. సిబ్బంది, అధికారులు డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమితులవుతారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హైడ్రా ఠాణా కార్యాలు ప్రారంభించేందుకు రంగనాథ్ తన చర్యలను సీరియస్గా ముందుకు తీసుకెళ్లిస్తున్నారు.
Donald Trump: నేడు హష్ మనీ కేసులో ట్రంప్కు కోర్టు శిక్ష విధించే ఛాన్స్..
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!