NDRF IG : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం.. నీ సేవలకు సలాం..
- సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం
- ప్రస్తుతం 68 ప్రాంతాల్లో సేవలు
- ఎన్డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఏర్పడిందని.. ప్రస్తుతం 68 ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందిస్తోందని ఎన్డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్ర సింగ్ తెలిపారు. 1995లో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “2018లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఎన్ఐడీఎమ్ దక్షిణ భారత క్యాంపస్ కు శంఖుస్థాపన చేశాం. 2024 లో ఎన్ఐడీఎమ్ దక్షిణ భారత క్యాంపస్ సిద్ధమైంది. మణిపూర్, త్రిపుర, గుజరాత్, బీహార్, పశ్చిమబెంగాల్, ఏపీలలో ఐదు ప్రధాన వరద ఆపరేషన్లు నిర్వహించాం. హిమాచల్, కేదారనాధ్ లలో క్లౌడ్ బరస్ట్, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో మేం రెస్క్యూ చేశాం. రీమాల్, డానా, పెంగల్ తుఫాన్ లలో రెస్క్యూ ఆపరేషన్ చేశాం.” అని తెలిపారు.
READ MORE: Manchu Vishnu : శివుని ఆజ్ఞతోనే ‘కన్నప్ప’ చిత్రం రూపుదిద్దుకుంటోంది
Also Read
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Viswanath and Sons Review: విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.!
- PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
- VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్కు కీలక బాధ్యతలు..?
ఢిల్లీ కరోల్ బాగ్, ముంబై ఘట్కోపర్ భవనాలు కూలిన ఘటనలలో రెస్క్యూ చేసినట్లు గుర్తు చేశారు. డార్జిలింగ్లో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. మహాకుంభమేళా లో సైతం 20 స్వయం ప్రతిపత్తి కలిగిన టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. “మృతుల బాడీలను కూడా కనుగొనేలా మా డాగ్ స్క్వాడ్ ను సిద్ధం చేశాం. బోర్ వెల్ ప్రమాదాల అంశంలో చాలా ఛాలెంజ్ లు ఉంటాయి. బోర్ వెల్ లో పడిపోయిన పిల్లలను బయటకి తీయడంలో అక్కడి భూమి ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్థానిక జిల్లా అధికారులు బోర్ వెల్స్ మూయించడంలో ప్రధాన పాత్ర వహించాలి వరదల విషయంలో హెలికాఫ్టర్ లు కూడా వినియోగించాం. చాలామందిని వరదల్లో కోల్పోయాం.. అయినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ లో ప్రధాన పాత్ర పోషించింది..” అని వెల్లడించారు.
READ MORE: Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..
తాజావార్తలు
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
-
PrabhasDp : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
-
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
-
PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!