Chandrababu: కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలోని రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే.. రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు.. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు అని ఆయన ఆరోపించారు. 9 సార్లు సీఎం జగన్ కరెంటు చార్జీలు పెంచారు.. రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది.. ఇసుక అక్రమ రవాణా వెనుక తోపు ఉన్నాడు.. కియా పరిశ్రమ ఏపీకి రావటం మన రేంజ్.. జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవడం వాళ్ల రేంజ్ అన్నారు.. రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లు వైసీపీకి ఇచ్చారు.. ఏం ఒరగపెట్టారు అని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also: MLC Jeevan Reddy: బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ప్రజలు ఓట్లు వేయండి..
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ఇక, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లను గెలిపించాలి అని చంద్రబాబు కోరారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి.. సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేస్తానని.. గోదావరిలో ముంచాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి బ్రదర్స్ ఆరాచాలకు అడ్డు లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన దోపిడీలు, కమిషన్ లే.. తోపుదుర్తి బ్రదర్స్ దెబ్బకు జాకీ పరిశ్రమ ఎగిరి తెలంగాణలో పడింది అని ఆయన ఆరోపించారు. తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడు ఆటోనగర్ భూములు కూడా మింగేయాలి అనుకున్నారు.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన అరాచకాలను వదిలిపెట్టను..వడ్డీతో సహా చెల్లిస్తాం.. తోపుదుర్తి అక్రమాలు, అరాచకాలపై విచారణ జరిపిస్తాం.. కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. 140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం.. చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తాం.. నేను అందరి వాడిని.. ఏ ఒక్కరి కోసం పని చేయడం లేదు అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!