Chandrababu: కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే..
అనంతపురం జిల్లాలోని రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే.. రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు.. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు అని ఆయన ఆరోపించారు. 9 సార్లు సీఎం జగన్ కరెంటు చార్జీలు పెంచారు.. రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది.. ఇసుక అక్రమ రవాణా వెనుక తోపు ఉన్నాడు.. కియా పరిశ్రమ ఏపీకి రావటం మన రేంజ్.. జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవడం వాళ్ల రేంజ్ అన్నారు.. రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లు వైసీపీకి ఇచ్చారు.. ఏం ఒరగపెట్టారు అని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also: MLC Jeevan Reddy: బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ప్రజలు ఓట్లు వేయండి..
Also Read
- Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
ఇక, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లను గెలిపించాలి అని చంద్రబాబు కోరారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి.. సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేస్తానని.. గోదావరిలో ముంచాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి బ్రదర్స్ ఆరాచాలకు అడ్డు లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన దోపిడీలు, కమిషన్ లే.. తోపుదుర్తి బ్రదర్స్ దెబ్బకు జాకీ పరిశ్రమ ఎగిరి తెలంగాణలో పడింది అని ఆయన ఆరోపించారు. తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడు ఆటోనగర్ భూములు కూడా మింగేయాలి అనుకున్నారు.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన అరాచకాలను వదిలిపెట్టను..వడ్డీతో సహా చెల్లిస్తాం.. తోపుదుర్తి అక్రమాలు, అరాచకాలపై విచారణ జరిపిస్తాం.. కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. 140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం.. చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తాం.. నేను అందరి వాడిని.. ఏ ఒక్కరి కోసం పని చేయడం లేదు అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో