Maharashtra: బీజేపీ ఎంపీకి రూ.137 కోట్ల జరిమానా.. 15 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) నాయకుడు, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు ఏక్నాథ్ ఖడ్సే, బిజెపికి చెందిన లోక్సభ సభ్యురాలు ఆయన కోడలు రక్షా ఖడ్సేలకు ప్రభుత్వం రూ.137 కోట్ల జరిమానా విధించింది. సంబంధిత శాఖ అనుమతి లేకుండా వారి భూమి.. రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జల్గావ్లోని ముక్తైనగర్ తాలూకా తహసీల్దార్ ఆయనకు అక్టోబర్ 6న నోటీసు జారీ చేశారు.
Read Also:Bigg Boss Telugu 7: ఓటింగ్ మళ్లీ రివర్స్.. దూసుకుపోతున్న రైతు బిడ్డ.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది?
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
తవ్వకాలకు అధికారుల నుంచి అనుమతి తీసుకోలేదని నోటీసులో పేర్కొన్నారు. తవ్వకాలు జరిపిన భూమి ఏక్నాథ్ ఖడ్సే, అతని భార్య మందాకిని ఖడ్సే, కుమార్తె రోహిణి ఖడ్సే, కోడలు రక్షా ఖడ్సేలకు చెందినదని పేర్కొంది. నోటీసు జారీ చేసిన 15 రోజుల్లోగా రూ.137,14,81,883 జరిమానా చెల్లించాలని పేర్కొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో ఉన్న ఏక్నాథ్ ఖడ్సే ఆ పార్టీని వీడి 2020లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపిలో చేరారు. ఏక్నాథ్ ఖడ్సే ప్రస్తుతం మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. ఆయన కోడలు రక్షా ఖడ్సే లోక్సభలో బీజేపీ సభ్యురాలు.
Read Also:Asian Games 2023: ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు నగదు బహుమలు..ఎవరికెంతంటే?
- Tags
- bjp
- maharashtra news
- NCP
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!