NASA: చంద్రయాన్-3 విజయంపై నాసా చీఫ్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం కావడంతో నాసా చీఫ్ బిల్ నెల్సన్ ప్రశంసించారు. ఏ దేశం చేయని పనిని భారత్ చేసింది.. అందుకే ఈ ఘనత సాధించినందుకు అందరి ప్రశంసలు దక్కుతాయని ఆయన అన్నారు. భారతదేశానికి నా అభినందనలు.. చంద్రుని దక్షిణ ధృవం చుట్టూ ల్యాండ్ అయిన మొదటి ప్రయోగం మీదేనని చెప్పుకొచ్చారు.
Read Also: Hyper Aadi: రాత్రి పది తర్వాత సుధీర్ ఇలాంటి పనులు చేస్తాడా?.. సుధీర్ గుట్టు రట్టు చేసిన ఆది..
Also Read
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
నిసార్ (NISAR) మిషన్ గురించి కూడా బిల్ నెల్సన్ ప్రస్తావించారు. ఇది భూమిపై ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పూర్తి త్రిడీ మిశ్రమ నమూనాను చూపిస్తుందన్నారు.. దీనికి నాలుగు ప్రధాన అబ్జర్వేటరీలు ఉన్నాయి.. తాము ఇప్పటికే కక్ష్యలో ఉన్న 25 స్పేస్క్రాఫ్ట్లతో నాలుగింటిని పైకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. ఈ అబ్జర్వేటరీలలో నిసార్ మొదటిది.. ఇది భూమి యొక్క అన్ని ఉపరితలాలను గమనిస్తుంది.. నీరు, భూమి, మంచులో ఏవైనా వచ్చాయా అనే మార్పులను గమనిస్తుంది.. ఇది మనం అర్థం చేసుకోవడానికి సహాయపడే మరొక డేటా అని నెల్సన్ తెలిపారు. ఈ మిషన్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రవేశపెట్టబోతున్నాం.. ఈ రాకెట్ను ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అందించింది.. దీని కోసం మేము అంతరిక్ష నౌకను నిర్మించాము.. ఇదీ బెంగళూరులోని ఇస్రో సెష్టన్ లో అభివృద్ధి చేస్తున్నారు అని నాసా చీఫ్ వెల్లడించారు.
Read Also: Prashanth Neel: KGF వల్లే సలార్ డిలే… షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన నీల్!
నిసార్, నాసా, ఇస్రో మధ్య ఉమ్మడి భూమి-పరిశీలన మిషన్, భూమి యొక్క అటవీ, చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థలలో మార్పులు ప్రపంచ కార్బన్ చక్రం, వాతావరణ మార్పులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అన్వేషించడానికి పరిశోధనలు సహాయం చేస్తాయని నాసా చీఫ్ నెల్సన్ తెలిపారు. నిసార్ అనేది నాసా, ఇస్రో యొక్క ఉమ్మడి మిషన్ తో పాటు కక్ష్యలో ఉన్నప్పుడు దాని అధునాతన రాడార్ వ్యవస్థలు దాదాపు భూమి యొక్క అన్ని ఉపరితలాలను ప్రతి 12 రోజులకు రెండుసార్లు స్కాన్ చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!