Siddaramaiah: అబద్ధాలు చెప్పడంలో మోడీ దిట్ట.. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా కూడా దెబ్బ తీస్తున్నారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోడీ గొప్పవారు.. అబద్ధాలను మార్కెట్ చేయడంలో కూడా ఆయన దిట్ట అంటూ సీఎం సీరియస్ అయ్యారు. అసంబద్ధమైన మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలను మోడీ రెచ్చగొడుతున్నారు. ఎదుటి వారి గౌరవాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Germany-India: ఆ నిషేధం ఎత్తివేత.. చిన్న ఆయుధాల కొనుగోలుకు జర్మనీ అనుమతి
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
ఈ చర్యలు ప్రధాన మంత్రి పదవిపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయని సిద్ధరామయ్య మండిపడ్డారు. మోడీ చేసిన రిజర్వేషన్, మంగళసూత్ర కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది.. ఆయన ( మోడీ)పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రధాని అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు.. బాగానే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ తాము ఇచ్చిన ఎన్నికల హామీలే తమను గెలిపిస్తాయని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. అయితే, తాము ఇచ్చిన ఐదు హామీలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో వచ్చింది.. అదే తమ గెలుపుకు సంకేతమన్నారు. ప్రజలు తమ విచక్షణను బట్టి తీర్పు ఇస్తారు.. ఓటర్లు చాలా తెలివైన వారు.. ప్రధాని మోడీ మాయ మాటలు నమ్మరు.. రాజకీయంగా పరిణతి చెందారని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!