Dy.CM Narayana Swamy : రాష్ట్రంలో జగన్ మాత్రమే బీసీల పక్షపాతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూతలపట్టులో జరిగిన రోడ్దు ప్రమాదంలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఆయన స్థానిక ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబులు ఉన్నారు. అయితే.. ప్రభుత్వం తరపున మృతులకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. అంతేకాకుండా.. సాయంత్రంలోపు కలెక్టర్ ద్వారా చెక్కులు అందేలా నారాయణ స్వామి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల నయవంచకుడని ఆరోపించారు.
Also Read : Bandi Sanjay: బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ
శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు జరిపేవాడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. తన స్వార్ధం, తన లబ్ది కోసం ఎవ్వరితోనైనా చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. మోడీపై బూతులు మాట్లాడి ఇప్పుడు మోడీ వెనుక వెంపర్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా సోనియాను ఇటలీ మహిళ అని దూషించి, ఆమెతో కలిసి పోటీ చేసాడని ఆయన ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో జగన్ మాత్రమే బీసీల పక్షపాతి అని, బీసీల కోసమే పుట్టాడని, బీసీల కోసం నిరంతరం పోరాటాలు చేసిన ఆర్.కృష్ణయ్య లాంటివేరే చెబుతున్నారన్నారు.
Also Read : Firing-Hiring: ప్రపంచవ్యాప్తంగా ఫైరింగ్ వేళ.. ఇండియాలో హైరింగ్ హేల..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!