Nandigama: కంచికచర్లలో మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigama: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు.. నందిగామ నియోజకవర్గలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన.. ఈ రోజు కంచికచర్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ,ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని.. తనను గెలిపించడంతో పాటు.. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.. ఇక, కంచికచర్లలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. గడప ,గడపకు ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.. రెండోసారి మరల మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలందరూ బాగున్నాయి అంటున్నారని వెల్లడించారు. నందిగామ నియోజకవర్గంలో మళ్లీ మేం గెలిచిన తర్వాత, అందరికి మంచినీటి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు.
Read Also: Delhi : హోటల్లో 70 మంది పాకిస్థానీయులు.. మిలటరీ బలగాల మోహరింపు
Also Read
తాజావార్తలు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!