Nadendla Manohar : జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లాలో నేడు జనసేన పీసీఏ చైర్మెన్ నాదెండ్ల మనోహార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు భరోసా ఇచ్చేందుకు జనసేన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగావకాశాలకు ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ యూత్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. యువత కోసం నిజాయితీగా ఈ ప్రభుత్వం కృషి చేయలేదని ఆయన ఆరోపించారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం వలసలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కేవలం ఎన్నికల కోసం కాదని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తామని, యువత ఆవేదన అర్ధం చేసుకున్నామన్నారు మనోహర్.
Also Read : Bandi sanjay: మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తున్నారు
అద్భుతమైన యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే కేసులకు, బెదిరింపులకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. కలసిక ట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి మీద అవగా హన పెంచుకుని మరీ ప్రజాక్షేత్రంలో పోరాడుదామన్నారు. నాయకత్వం అంటే సోషల్ మీడియాలో ఒకటీ రెండు పోస్టులు, నాలుగు నినాదాలు కాదని చెప్పారు. పార్టీ విధానా లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. జనసేనా సిద్ధాంతాలను వినిపించాలని సూచించారు నాదెండ్ల మనోహార్. పార్టీ గెలుపుకోసం శ్రమించే ప్రతిఒక్కరినీ పవన్కల్యాణ్ గుర్తిస్తారని నాదెండ్ల మనోహార్ వివరించారు. ఈ క్రమంలోనే యువశక్తి ప్రొగ్రాం పోస్టర్ ను నాదెండ్ల మనోహార్ ఆవిష్కరించారు.
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!