MS Dhoni: అయ్యబాబోయ్.. ధోని ఓ రేంజ్ లో అభిమానులను ప్రాంక్ చేసేసాడుగా..!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రపంచంకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత్ లో ఈ పెరంటే క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో ధోనిని చూసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడి స్టేడియాలకు క్రికెట్ లవర్స్ ఎగబడి పోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు ధోని ఆడే చివరి సిరీస్ ఇది అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి. పెద్ద ఎత్తున మహేంద్ర సింగ్ ధోని అభిమానులు స్టేడియం కు వచ్చి అతనిని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన మ్యాచ్ లో చెన్నై వేదికగా కోల్కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ విషయం స్పష్టంగా కనపడింది. అయితే ఈ విషయంలో ధోని కాస్త డిఫరెంట్ గా ఆలోచించి వచ్చిన ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఓ ప్రాంక్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోమవారం నాడు జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాకపోతే మ్యాచ్ చివరి లో 17 ఓవర్ లో చెన్నై సూపర్ కింగ్స్ శివం దుబే వికెట్ కోల్పోయింది. వికెట్ పడిపోవడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. దానికి కారణం మహేంద్రసింగ్ ధోని. ధోని నినాదాలతో గ్రౌండ్ మార్మోగింది. కాకపోతే డ్రెస్సింగ్ రూమ్ నుండి ముందుగా రవీంద్ర బయటకు వచ్చి బ్యాటింగ్ వెళ్లేలా కనిపించాడు. దాంతో అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. కాకపోతే అప్పుడే అసలైన ట్విస్ట్ మొదలయింది. ఆ సమయంలో జడేజా బ్యాటింగ్ కు వస్తున్నట్టే వచ్చి మళ్లీ యుటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. దాంతో ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు అసలు ఏం జరుగుతుందోన్న సంగతి అర్థం అవలేదు. మరో క్షణంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న మహేందర్ సింగ్ ధోని హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ తీసుకోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఇకఅంతే.. ధోని అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాంతో మరోసారి స్టేడియం మొత్తం ధోని నినాదాలతో మారు మోగింది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కాకపోతే ఈ విషయంపై మొదట జడేజా ప్రాంక్ చేశాడని అందరూ భావించిన.. కానీ., అది ధోని ప్లాన్ అని స్వయంగా జడ్జి అని తెలిపారు. చెపాక్ స్టేడియంలో ప్రేక్షకులకు జలక్ ఇవ్వాలని ధోని అనుకున్నట్లు అందులో భాగంగా వారికి పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ లభించడానికి ధోని ఇలా భావించాడని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.
Ravindra Jadeja teased the Chepauk crowd by coming ahead of MS Dhoni then going back. 🤣
– This is amazing!! ❤️👌 pic.twitter.com/KPp4FewM17
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!