MP Ranjith Reddy : తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్కు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్ సభ సాక్షిగా నిన్న అమిత్ షా అబద్ధాలు మాట్లాడారని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను బలోపేతం చేసింది, రైతులకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చింది కేసీఆర్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదని, 86వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇచ్చామని బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే అబద్ధాలు చెప్పాడన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా కేంద్రం ఇవ్వలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చారని ఆయన మండిపడ్డారు. రైతులను బలోపేతం చేస్తా అన్నారని.. రైతులకు అండగా నిలిచింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఇంటింటికి నీరు ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు.
Also Read : Emergency Landing: హిమాచల్ సీఎంకు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
పార్లమెంట్కు నిశికాంత్ దూబే తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసు ఇచ్చామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, రేవంత్ రెడ్డి నువ్వెంత ? నీ హైట్ ఎంత ? అంటూ రంజిత్ రెడ్డి సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. కేసీఆర్కు పిండం పెడతా అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ అని రేవంత్ రెడ్డి అర్ధంపర్ధం లేని విధంగా మాట్లాడుతున్నాడంటూ రంజిత్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : Bhola Shankar: భోళాశంకర్ టికెట్ రేట్ల పెంపు వివాదం ఏంటి? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!