Nandigam Suresh: ఈ దేశంలో జగన్ను భయపెట్టే మగాడు పుట్టలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో చంద్రబాబు కేసులు వేశారని అన్నారు.
PM Modi: జనవరి 22న ఇంట్లో దీపాలు వెలిగించండి.. భక్తులకు ప్రధాని విజ్ఞప్తి
Also Read
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
- Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
- Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
ఎస్సీలలో నా మేనత్తలు, మేనమామలు ఉన్నారని చెప్పుకునే గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. చట్టాలకు దగ్గర చేయాలని, చదువులకు దగ్గర చేయాలన్న ఆలోచనతో ఎస్సీలకు హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే.. ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోయారని విమర్శించారు. తెలంగాణలో ఒక దళిత బిడ్డకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదు.. ఇలాంటి వాళ్లు అందరూ కలిసి జగన్ ను ఓడిస్తారంట అని దుయ్యబట్టారు.
PM Modi: జనవరి 22న ఇంట్లో దీపాలు వెలిగించండి.. భక్తులకు ప్రధాని విజ్ఞప్తి
పొలాలు తగలబెట్టారన్న అక్రమ కేసులో చంద్రబాబు తనను జైల్లో కూర్చోబెడితే.. జగన్ తనను బయటకు తీసుకువచ్చి పార్లమెంట్ లో కూర్చోబెట్టారని ఎంపీ చెప్పారు. చంద్రబాబుకు లోకేష్ కు భయం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు అని పేర్కొన్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ ని తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డిని మీరేం చేయలేరని తెలిపారు. ఈ దేశంలో జగన్ ను భయపెట్టే మగాడు పుట్టలేదు.. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదు, అసలు జగన్ ను చూస్తే మీరు తట్టుకోలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రేమకు జగన్మోహన్ రెడ్డి బానిసలాగా పనిచేస్తున్నారని ఎంపీ సురేష్ తెలిపారు.
తాజావార్తలు
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!