Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp Arvind Made Comments On Trs

MP Arvind : రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌ది

NTV Telugu Twitter
Published Date :December 6, 2022 , 2:32 pm
By Gogikar Sai Krishna
MP Arvind :  రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌ది
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీబీఐ, ఈడీలు మా చేతుల్లో లేవంటూ లిక్కర్ స్కాం పై ఎంపీ అర్వింద్‌ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామని అన్నారని, చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. చేయమని చెబుతున్నామన్నారు. ఓ ఛానెల్‌లో దర్యాప్తు సంస్థలపై జేడీ లక్ష్మీనారాయణ చాలా క్లారిటీగా చెప్పారని, సోనియా గాంధీ ముద్దాయి, ఆమె నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికి కవిత లిక్కర్ కేసులో విట్నెస్ మాత్రమే, ఆమె విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదని, సాక్షి దగ్గరకు విచారణ అధికారులు వెళ్తారు. నిందితులను తమ దగ్గరకు పిలుచుకుంటారన్నారు. బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక కమిటీ వేశారన్నారు. అధ్యాయం చేస్తున్నాం, జాతీయ అంతర్జాతీయంగా స్టడీ చేస్తున్నామన్నారు అర్వింద్‌. రానున్న ఎన్నికలకు మా రిపోర్ట్ చాలా కీలకం కానుందని, మా రిపోర్టులో సగానికి పైగా ముఖ్యమంత్రికి తెలుసన్నారు అర్వింద్‌.
Also Read : RRRforOscars: ఎన్టీఆర్, చరణ్ ల కష్టానికి ఫలితం దక్కనుంది…

రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆయన విమర్శించారు. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కేసీఆర్ అని, రుణమాఫీ కోసం వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, 485 మంది సిద్దిపేటలో బలి అయ్యారన్నారు. తెలంగాణలో పవర్ కట్స్ నడుస్తున్నాయని, అప్పులు చేసి విద్యుత్ కొంటూ కుంభకోణాలకు పాల్పపడుతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చిన డబ్బులు లిక్కర్ స్కాంలో పెట్టారని, యువరాజు ఇప్పుడు ఇంకా టెన్షన్‌లో ఉన్నారని, కేసీఆర్ తన పొలంలో ఎకరాకు కోటి రూపాయల లబ్ది పొందుతున్నారట, రైతులకు కూడా చెప్పొచ్చు కదా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంటలకు మార్కెటింగ్ కోసం బడ్జెట్ ను తగ్గించారని, బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో సాయిల్ టెస్ట్ జరుగుతోందని, కానీ తెలంగాణలో భూ పరీక్షలు లేవన్నారు. తెలంగాణను సీడ్ బౌల్ చేస్తాము అన్నారని, విత్తనాలపై పరిశోధనకు రూపాయి ఖర్చు పెట్టలేదని, బడ్జెట్ కేటాయించలేదన్నారు.

Also Read : Home Minister Taneti Vanitha: ఏపీలోనే అత్యధికంగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం..!
అంతేకాకుండా. ‘టమాటా పరిస్థితి దారుణం. గత మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. రైతుల కోసం కేటాయించిన నిధులను కాళేశ్వరం లో ముంచుతున్నారు. ఉపాధిహామీ నిధులు దారి మల్లిస్తున్నారు. కేసీఆర్ కు బిడ్డ కోసం , కొడుకు కోసం కోట్లు ఇవ్వడానికి మనసు ఉంది. రైతుల కోసం పసల్ భీమా వాటా మాత్రం కట్టాడు. ఫారెస్ట్ రేంజర్ హత్య ఘటన తర్వాత, పొడు భూముల సర్వే ను ఆపేశారు. గుజరాత్ లో రైతులకు 3 లక్షల రూపాయలు ఇంట్రస్ట్ ఫ్రీ కింద ఇస్తోంది. గుజరాత్ లో ఏడో సారి మళ్ళీ బిజెపి గెలుస్తోంది. ఇంట్రస్ట్ ఫ్రీ విధానం ఏపీలో కూడా ఉంది. ఎన్నారై సెల్ పెడతాం అన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ కేరళలో అధ్యయానానికి వెళ్ళాడు. అక్కడ విజయ్ నయ్యర్ తో సంప్రదింపులు చేసారు.

ఎన్నారైల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. కేంద్రం మోడీ దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూసే కార్యక్రమాలకు కేసీఆర్ లాంటి వాళ్ళు అడ్డం పడుతున్నారు. లిక్కర్ స్కాం పై ఎంపీ అరవింద్. సీబీఐ, ఈడీలు మా చేతుల్లో లేవు. నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామని అన్నారు. చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. చేయమని చెబుతున్నా. ఓ ఛానెల్ లో దర్యాప్తు సంస్థలపై జేడీ లక్ష్మీనారాయణ చాలా క్లారిటీగా చెప్పారు. సోనియా గాంధీ ముద్దాయి, ఆమె నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికి కవిత లిక్కర్ కేసులో విట్నెస్ మాత్రమే, ఆమె విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదు. సాక్షి దగ్గరకు విచారణ అధికారులు వెళ్తారు. నిందితులను తమ దగ్గరకు పిలుచుకుంటారు.’ అని ఆయన మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • BRS
  • cm kcr
  • latest news

తాజావార్తలు

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం!

  • Vijay 69 : జననాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్..

  • SSMB 29 : మహేష్ ఎంట్రీ సీక్వెన్స్ పై రాజమౌళి గ్రాండ్ ప్లాన్!

  • Healthy Kidney: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే 6 సులభమైన టిప్స్!

  • Anaswara : స్పీడు మీదున్న హీరోయిన్.. ఏకంగా 5 సినిమాలు రిలీజ్

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions