Shocking : మద్యం మత్తులో కసాయితల్లి.. 4ఏళ్ల చిన్నారిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండంటి పసికందును మద్యం మత్తులో దూరంగా నెట్టివెసింది ఓ కసాయి తల్లి.. చలిలో వణికిపోతున్న పట్టించుకోకుండా మత్తులో ఆమె తులుతుండగా.. విషయం గమనించిన పోలీసులు వెంటనే స్పందించడంతో పసి పాప ప్రాణలు కాపాడటంతో పాటు.. పాపను ఆడించి చైల్డ్ హోమ్ ప్రతినిధులకు అందజేశారు. సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ వద్ద యచకురాలిగా ఉంటు వచ్చిన డబ్బుతో పిల్లలను పోసిస్తుంది ఈ తల్లి.. అయితే మద్యానికి అలవాటు పడిన మహిళ… వచ్చిన డబ్బుతో మద్యం సేవించి.. ఆ మత్తులో 20 రోజుల పసిపాపతో పాటు 4 సంవత్సరాల బాలుడిని దగ్గరకు రాకుండా దూరంగా నెట్టి వేయడంతో పాటు వారిని గాయపరిచేలా ప్రవర్తించింది..
Also Read : DK Aruna : రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన చేస్తున్న మీకు మోడీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అదే సమయంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ అనిల్ కుమార్తో పాటు హోమ్ గార్డు వెంకట్ నాయక్ లు పిల్లలను దగ్గరకు తీసుకోని.. 108 ద్వారా వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.. మత్తులో ఉన్న తల్లి ఎంతకు తెరుకోకపోవడంతో ఇక వైద్యం అందించి.. పిల్లలను అసలే పట్టించుకోకుండా ఉండడంతో.. వెంటనే వారిని చైల్డ్ హోమ్ ప్రతినిధులకు అప్పజెప్పారు.. రాత్రి నుంచి పిల్లలు ఎడుస్తూ ఉండడంతో పోలీస్టేషన్ సిబ్బంది వారిని లాలించి.. తల్లి దగ్గర లేని లోటు తెలియకుండా అన్ని సమకూర్చారు.
Also Read : Shalini Pandey: సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న అర్జున్ రెడ్డి భామ
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!