Malladi Vishnu: కన్నా దెబ్బకు సోము వీర్రాజుకి పిచ్చిపట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీజేపీ నేతలపై మండిపడుతున్నారు అధికార వైసీపీ నేతలు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. గడప గడప లో సంక్షేమం తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే దిశగా ముందుకుపోతున్నాము.ప్రతిపక్షాలు మా మీద బురద జల్లుతున్నారు.బీజేపీ సోము వీరాజు,సునీల్ దేవ దర్ హిందువులకు వ్యతిరేకంగా వైసీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిందని ఆరోపణలు చేశారు. దీనిపై వ్యాఖ్యలు చేయడానికి వీరికి అర్హత లేదన్నారుఉ మల్లాది విష్ణు.
తెలుగులో చేసిన ట్వీట్ కు నానా అర్థాలు తీయొద్దు. సోము వీర్రాజు కు పిచ్చి పట్టింది. కన్నా దెబ్బకి ఆయన ఏమి మాట్లాడుతూన్నారో అర్థం కాకుండా ఉంది. మీరు కూల్చిన దేవాలయాలు మేము క్రమ పద్దతి లో తిరిగి నిర్మిస్తున్నాం అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ కి ప్రజలే బుద్ధి చెబుతారు…సోము వీర్రాజు ఒక గాడిద నిన్ను అనడానికి ఈ మాట కన్నా దిగజారుడు పదం ఇంకేమైనా ఉందో చూసుకో అని మండిపడ్డారు మల్లాది విష్ణు.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ఇటు నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడారు. ఇంటింటా మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలు నినదిస్తున్నారని మంత్రి కాకాణి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలోని శిడ్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.
Read Also: Kim Jong-un: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక.. 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!