MK Stalin: నీట్ ‘స్కామ్’ను అంతం చేయడమే లక్ష్యం..
- నీట్ స్కామ్ను అంతం చేయడమే లక్ష్యం- ఎంకే స్టాలిన్
- నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 23న జరుగుతుంది
- నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు చేయబడ్డాయి
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
Read Also: White Hair: జుట్టు తెల్లగా ఎందుకు మారుతుందంటే..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యా రంగంలో అకడమిక్ ఎక్సలెన్స్, ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. నీట్పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది విద్యారంగంలో హానికరమైన అక్రమంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ‘‘నీ నుంచి ఎవ్వరూ దోచుకోలేని ఏకైక ఆస్తి చదువు.. కానీ అందులోనూ నీట్ లాంటి మోసాలు ఉన్నాయి.. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. నీట్ మోసమని తమిళనాడు ప్రభుత్వం మొదట చెప్పింది.. ఇప్పుడు దేశం మొత్తం ఇది మా బాధ్యత అని చెప్పడం మొదలుపెట్టారు, ఆర్థిక పరిస్థితి లేదా రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదు’’ అని ఎంకే స్టాలిన్ అన్నారు.
Read Also: Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ
మరోవైపు.. నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. “విద్యార్థుల ఆందోళనలన్నీ న్యాయంగా.. సమానత్వంతో పరిష్కరించబడతాయని, నేను వారికి హామీ ఇస్తున్నాను. ఏ విద్యార్థికి నష్టం జరగదు.. ఏ పిల్లల కెరీర్ ప్రమాదంలో ఉండదు” అని ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా.. NEET-UG 2024లో 1,563 మంది విద్యార్థులకు మంజూరు చేసిన గ్రేస్ మార్కులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. అయితే.. జూన్ 23న పునఃపరీక్ష జరగనుంది. జూన్ 30లోగా ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!