MK Stalin: నీట్ ‘స్కామ్’ను అంతం చేయడమే లక్ష్యం..
- నీట్ స్కామ్ను అంతం చేయడమే లక్ష్యం- ఎంకే స్టాలిన్
- నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 23న జరుగుతుంది
- నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు చేయబడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
Read Also: White Hair: జుట్టు తెల్లగా ఎందుకు మారుతుందంటే..
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యా రంగంలో అకడమిక్ ఎక్సలెన్స్, ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. నీట్పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది విద్యారంగంలో హానికరమైన అక్రమంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ‘‘నీ నుంచి ఎవ్వరూ దోచుకోలేని ఏకైక ఆస్తి చదువు.. కానీ అందులోనూ నీట్ లాంటి మోసాలు ఉన్నాయి.. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. నీట్ మోసమని తమిళనాడు ప్రభుత్వం మొదట చెప్పింది.. ఇప్పుడు దేశం మొత్తం ఇది మా బాధ్యత అని చెప్పడం మొదలుపెట్టారు, ఆర్థిక పరిస్థితి లేదా రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదు’’ అని ఎంకే స్టాలిన్ అన్నారు.
Read Also: Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ
మరోవైపు.. నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. “విద్యార్థుల ఆందోళనలన్నీ న్యాయంగా.. సమానత్వంతో పరిష్కరించబడతాయని, నేను వారికి హామీ ఇస్తున్నాను. ఏ విద్యార్థికి నష్టం జరగదు.. ఏ పిల్లల కెరీర్ ప్రమాదంలో ఉండదు” అని ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా.. NEET-UG 2024లో 1,563 మంది విద్యార్థులకు మంజూరు చేసిన గ్రేస్ మార్కులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. అయితే.. జూన్ 23న పునఃపరీక్ష జరగనుంది. జూన్ 30లోగా ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!