BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!.. ఈయన ఎవరంటే?
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- మిథున్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి
ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)కు ముందు ఖాళీగా ఉన్న బోర్డు పదవులకు అభ్యర్థులను ఖరారు చేయడానికి బీసీసీఐ అనుభవజ్ఞులైన నిర్వాహకులు, కీలక నిర్ణయాధికారులు శనివారం అనధికారిక సమావేశాన్ని నిర్వహించారు. వర్గాల సమాచారం ప్రకారం, పేర్లు పరిశీలించబడిన వారిని సమావేశానికి పిలిచారు. జమ్మూ క్రికెట్ అసోసియేషన్ నుండి వచ్చిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ కొత్త బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. భారతదేశం తరపున ఎప్పుడూ ఆడని మిథున్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
Also Read:Uttarpradesh: అసలు మీరు మనుషులేనా మీరు… పిన్నితో అక్రమ సంబంధం..
Also Read
- Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ బాడీ నామినీగా సెప్టెంబర్ 21న జరిగే తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశానికి మిథున్ మన్హాస్ హాజరవుతారు. భారత మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, లెజెండరీ హర్భజన్ సింగ్ పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తారు. బిన్నీ పదవీకాలం గత నెలలో ముగిసిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసిన రాజీవ్ శుక్లా బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. దేవజిత్ సైకియా బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. ప్రబ్తేజ్ భాటియా జాయింట్ సెక్రటరీగా కొనసాగుతారు. భారత మాజీ స్పిన్నర్, కర్ణాటక క్రికెట్ చీఫ్ రఘురామ్ భట్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అరుణ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్గా కొనసాగనున్నారు.
Also Read:Ambati Rambabu : డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్ మీద తోసేస్తున్నారు
మిథున్ మన్హాస్ ఎవరు?
1979 అక్టోబర్ 12న జమ్మూ కాశ్మీర్లో జన్మించిన మిథున్ మన్హాస్ భారత దేశవాళీ క్రికెట్లో ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ఢిల్లీలో ప్రారంభమై జమ్మూ కాశ్మీర్లో ముగిసిన 18 సంవత్సరాల ఫస్ట్-క్లాస్ కెరీర్లో, అతను 157 మ్యాచ్లు ఆడి 46 కంటే తక్కువ సగటుతో 9,714 పరుగులు చేశాడు. 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు చేశాడు. 2007-08లో ఢిల్లీ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో మిథున్ సభ్యుడు. 2008- 2014 మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. రిటైర్ అయిన తర్వాత, బ్యాటింగ్ కన్సల్టెంట్గా, IPL సపోర్ట్ స్టాఫ్గా (ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో) పనిచేశాడు. జమ్మూ & కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో కీ రోల్ పోషించాడు.
తాజావార్తలు
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో