Michelle Santner: టీమిండియాను ఎదుర్కొనేందుకు మా ప్లాన్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michelle Santner: ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియా తర్వాతి మ్యాచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కివీస్ జట్టు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు సంబంధించి న్యూజిలాండ్ టీమ్ స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పవర్ప్లేలో టీమిండియాను ముందుగా ఆపాల్సి ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే రోహిత్ బ్యాటింగ్ చేసే విధానం, పవర్ప్లేలో తమ ప్రదర్శన చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తుందన్నాడు.
Read Also: Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇండియా పిచ్లలో కొంత పేస్, బౌన్స్ ఉంటాయి. అయితే ప్రతిసారి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చని అన్నాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఆచితూచి బౌలింగ్ వేస్తామని చెప్పాడు. ఇంతకుముందు ఆడిన విధానంగానే ఆడుతామని.. బౌలింగ్ లో కష్టపడతామన్నాడు. టీమిండియాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని.. కానీ ఏమి జరుగుతుందో చూడాలని సాంట్నర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో టీమిండియా అద్భుతంగా ఆడిందని తెలిపాడు. తమ హోంగ్రౌండ్ కాబట్టి భారత్ కు కలిసొస్తుందని పేర్కొన్నాడు. మాకు కలిసొచ్చే విషయమేటంటే.. తాము కూడా మంచి స్థితిలో ఉన్నామని.. ఇంకా మెరుగుపడాలని అనుకుంటున్నామన్నాడు.
Read Also: India-Canada Row: కెనడా కవ్వింపు ధోరణి.. భారత్లో ఈ ప్రాంతాల్లో జాగ్రత్త అంటూ ట్రావెల్ అడ్వైజరీ..
అక్టోబర్ 22న ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 4-4 మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించాయి. అయితే ఇప్పుడు ధర్మశాలలో జరిగే మ్యాచ్ ఈ జట్ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!