Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Uttam Kumar Reddy Power Point Presentation In Telangana Assembly

Uttam Kumar Reddy: ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు

Published Date :February 17, 2024 , 10:50 am
By Chandra Shekhar Pamena
Uttam Kumar Reddy: ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవన్ పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తున్నారు. కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజ్.. దురదృష్టవశాత్తు నాణ్యత లోపంతో కుంగిపోయింది.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ని విచారణ జరిపించాలని కోరాము అని ఆయన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ 1800 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు.. కానీ, 4500 కోట్ల రూపాయలకు పెరిగింది అని చెప్పుకొచ్చారు. అదే వర్క్ అదే ఏజెన్సీకి ఎంత కాస్ట్ పెంచి అవినీతికి పాల్పడిందో అర్థం అవుతుంది అని మంత్రి ఆరోపించారు. ఇంత అవినీతి దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు.. గత ప్రభుత్వం పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్, చీఫ్ డిజైనర్.. ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక ప్రజలకు తెలియాలి కాబట్టి బయట పెడుతున్నాం అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: New Jersey : న్యూజెర్సీలో అగ్ని ప్రమాదం.. సమీపంలో భారీ సంఖ్యలో భారతీయులు

Also Read

  • Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
  • Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
  • Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
  • Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా...?

ఇక, నాసిరకం నిర్మాణం, డిసైన్ లోపం అని ఎన్డీఎస్ఏ (Ndsa) స్పష్టం చేసింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటెషన్ లో తెలిపారు. అక్టోబర్ లో కూలితే.. డిసెంబర్ 7వ తేదీ వరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. Ndsa క్వాలిటీ కంట్రోల్ లేదని స్పష్టం చేసింది.. 2019లో బ్యారేజ్ పూర్తి అయింది.. తనిఖీలు ఏం చేయలేదు.. రిజర్వాయర్ నింపొద్దు అని NDSA స్పష్టం చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. అన్నారంలో కూడా నిన్నటి నుంచి లికేజ్ లు పెరిగాయి.. అన్నారం లో కూడా క్రాక్స్ ఉన్నాయి.. అన్నారంకి NDSA వాళ్ళు రెండు రోజుల్లో వస్తారు.. కట్టిన వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి మాపై ఎదురు దాడి చేస్తున్నారు.. మేడిగడ్డ లెక్కనే అన్నారం ప్రమాదంలో ఉందని NDSA చెప్పింది.. CAG నివేదిక ఆధారంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Alluarjun : పుష్ప 3 కూడా ఉండొచ్చు.. కన్ఫామ్ చేసిన ఐకాన్ స్టార్..

అయితే, కాళేశ్వరం ఆర్థికంగా కూడా అనుకూల మైనది కాదు అని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లుకు వేళా కోట్లు కట్టబెట్టింది.. పిక్ ఎనర్జీ డిమాండ్ రోజు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం.. తెలంగాణలో మొత్తానికి అవసరము అయ్యే కరెంట్, కాళేశ్వరం ఒక్కడానికే కావాలి.. విద్యుత్ చార్జీలు 10, 374 కోట్లు ఏడాదికి అవుతోంది.. 25 వేల కోట్ల రూపాయలకు ఇప్పటికి అనుమతి ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. మల్లన్న సాగర్ విషయంలో అనేక లోపాలరె కాగ్ చూపెట్టింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లను కట్టబెట్టి.. దక్షిణ తెలంగాణకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • CM Revanth Reddy
  • kcr
  • Minister Uttam Kumar Reddy
  • power point presentation

తాజావార్తలు

  • Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్

  • Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!

  • Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..

  • Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!

  • Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions