Minister Thummala: ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆగిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలి అని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఎక్కడ ఉండకూడదని చెప్పారు.. అలాగే, ఖమ్మంకు రింగ్ రోడ్ పై కూడా ఒక్క ప్రణాళిక రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Read Also: Gold Silver Import Duty: బంగారం, వెండి దిగుమతిపై సుంకం పెంచిన ప్రభుత్వం
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
అయితే, ఖమ్మం జిల్లా చుట్టూ జాతీయ రహదారి వస్తున్న నేపథ్యంలో రింగు రోడ్డు నిర్మాణానికి అవసరం ఉందని దానికి అనుకూలమైన ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు చెప్పారు. ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆక్రమణలు తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ప్రైవేట్ ల్యాండ్స్ విషయంలో కూడా ఆక్రమణలు కబ్జాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నగరంలో వచ్చే వేసవి కాలంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదే విధంగా జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాను అన్ని విధాల అభివృద్ది చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!