Minister Niranjan Reddy : ప్రజలే టీఆర్ఎస్ బలం.. ప్రజల కోసమే తెలంగాణ తెచ్చుకున్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. అయితే.. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ప్రజలే టీఆర్ఎస్ బలమని, ప్రజల కోసమే తెలంగాణ తెచ్చుకున్నమన్నారు. బుక్కెడు బువ్వ పెడితే తిన్నమని, జై తెలంగాణ అని ఉద్యమించినం.. తెలంగాణ రాష్ట్రం సాధించినమన్నారు. అంతేకాకుండా.. ‘మునుగోడుకు నీళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శివన్నగూడెం నిర్మిస్తున్నారు. 60 ఏండ్లు మిగతా పార్టీలు ఏం చేశాయి ? నల్లగొండ బిడ్డలకు ఫ్లోరైడ్ విషపు నీళ్లు తాగించారు. ఇక్కడి ప్రజల విషాద జీవనం నాకు తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరధతో విషపు నీళ్లకు విరుగుడు ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిషన్ భగీరధకు ఒక్క రూపాయి సాయం చేయలేదు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ఏ మొకం పెట్టుకుని ఓట్ల ఆడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే పరిస్థితి తీసుకువచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న ఒక్క పథకం అమలుకావడం లేదు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కానరానోళ్లు, రాజీనామా చేయమంటే మొకం చాటేసినోళ్లు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నరు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!