Satyavathi Rathod : రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోడు సాగుకు అడ్డు వస్తున్నారని అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావు ను గొత్తికోయలు హత మార్చడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇది ప్రభుత్వం చేసిన హత్య అనడం హాస్యాస్పదమని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఛత్తీస్గడ్ నుంచి వచ్చిన గుత్తికోయలకు ఈ ప్రాంతంపై ఎలాంటి హక్కు ఉండదనే విషయం మర్చిపోయిన రేవంత్ రెడ్డి అవగాహన పెంచుకొని మాట్లాడాలని అన్నారు మంత్రి సత్యవతి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదని మంత్రి సత్యవతి హితవు పలికారు.
Also Read : ShilpaLayout Flyover Inauguration Live: గచ్చిబౌలిలో కొత్త ఫ్లై ఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
అదేవిధంగా చనిపోయిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఆయన రిటైర్మెంట్ అయ్యేవరకు బెనిఫిట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి సత్యవతి తెలిపారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ దాడులు చేయిస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోడు సాగుదారులైన గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలను మహబూబాబాద్ నుండే ప్రారంభించబోతున్నామని ఆమె స్పష్టం చేశారు.
Also Read : Tips For Sinusitis : సైనస్ ని తగ్గించే ఇంటి చిట్కాలు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?