Minister Puvvada Ajay: బరాబర్ మా పార్టీ సెక్యులర్ పార్టీనే.. అందుకే ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలో పర్యటించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన మండిపడ్డారు. మాకు కుల, మతల ఫీలింగ్స్ లేవు అని పేర్కొన్నారు. ఈ బాబ్రీ మసీదు కూల్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా.. ధర్మపురి అర్వింద్ తో చేతులు కలిపి ఎమ్మెల్సీ కవితమ్మను ఓడించలేదా అని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాదా కలిసి పని చేసింది అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
Read Also: Top Headlines@9PM: టాప్ న్యూస్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఢిల్లీ నుంచి ఒకే విమానంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, టీపీసీసీ చీఫ్ ఈటెల రాజేందర్ కలిసి రాలేదా, సెటిల్మెంట్ మాట్లాడుకోలేదా అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో పార్లమెంట్ లో తెలంగాణకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలుండి ఒక్కమాటైన మాట్లాడారా.. బరాబర్ మా పార్టీ సెక్యులర్ పార్టీనే అందుకే ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అని ఆయన వెల్లడించారు.
Read Also: AP CM Jagan: కొడాలి నాని మేనకోడలి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్
కాంగ్రెస్ పార్టీ ముస్లీంలకు ఏమి చేసింది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఇంటిగ్రేటెడ్ కబేలాలు కట్టిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు.. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలుసూ.. ఇంటింటికీ వెళ్ళి చేసిన అభివృద్ది గురించి వివరించి ఓటు అడిగితే చాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి పువ్వాడ సూచించారు. మన సంక్షేమమే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది అని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!