Peddireddy Ramachandra Reddy: 7 సార్లు గెలిచారు.. కుప్పంలో ప్రజల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు కురబ కులస్థుల ఆరాద్య దైవం కనక దాసు విగ్రహం ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పించాలని ఎందుకు ఆలోచించలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కురబ కులస్థులను గుర్తించిన పార్టీ వైసీపీ పార్టీనే అని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్లో కనక దాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుప్పం ఆర్టీసీ కూడలిలో కురబ కులస్థుల బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కురబ కులస్థులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు.
Read Also: Andhrapradesh: కరోనా అలర్ట్.. కొత్త వేరియంట్తో అధికారులు అప్రమత్తం
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం త్రాగు, సాగునీరు ఎందుకు అందించలేదని మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. 2014 ఎన్నికల తర్వాత శంకుస్థాపన చేసిన కృష్ణా జలాలను హంద్రీనీవా కాలువ ద్వారా ఎందుకు కుప్పం ప్రజలకు గంగా ,కృష్ణ జలాలు ఎందుకు కుప్పం అందించలేదన్నారు. ఏడుసార్లు చంద్రబాబును గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో ప్రజలను గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కుప్పంలో కనీసం ఎమ్మెల్సీ భరత్ గ్రామాల్లో పర్యటించినట్లు కూడా చంద్రబాబు పర్యటన చేయలేదన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!