Minister KTR : ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొమ్మిదేళ్ళ కిందట రాష్ట్రంలో ప్రజా వైద్యం ఎలా వుంది ఇప్పుడు ఎలా వుందంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుందన్నారు మంత్రి కేటీఆర్. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యఆరోగ్య శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఏరియా హాస్పిటల్ తో పాటు.. జిల్లాల్లోని ప్రతీ ప్రైమరీ హాస్పిటల్ సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయని ఆయన కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యం పైనే ఎక్కువ ఖర్చు అవుతుందని, జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. నీతి అయోగ్ లో ఒకప్పుడు 24 వ స్థానం వుంటే ప్రస్తుతం 3 వ స్థానం లో వున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మానవీయ మనసున్న ప్రభుత్వము ఎలా వుండాలో తెలంగాణ ప్రభత్వం చేసి చూపెడుతుందన్నారు. హనుమాన్ గుడి లేని ఊరు లేదు.. కేసిఆర్ పథకం అందని ఇల్లు లేదని, ఆశా వర్కర్లకి దేశంలోని మిగతా రాష్ట్రంలో ఎంత వేతనం వుంది.. మన రాష్ట్రంలో ఎంత వుందో తెలుసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ప్రతీ ఒక్కరికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Revanth Reddy : ధరణి పోర్టల్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. గుడులు, బడులను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను అభివృద్ధి చేసిన మాదిరే ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ స్కూల్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మనబడి కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read : Defamation case: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కోర్టు సమన్లు..
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!