Kottu Satyanarayana : చంద్రబాబు డైరెక్షన్తో పవన్ విశాఖలో హంగామా సృష్టించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల తరువాత వైసీపీ శ్రేణులు సైతం అంతే ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా.. జనసేన నేతలను నుంచి వైసీపీ నేతలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీవీతో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. జనసేన నాయకులు అసహనంతో వున్నారు..రూల్స్ అంటే వారికి లెక్కలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ తో పవన్ విశాఖలో హంగామా సృష్టించారని ఆయన ఆరోపించారు.
Also Read : Diwali Crackers : మార్కెట్లో జగన్ ఆటమ్ బాంబులు.. మాములుగా ఉండదు..
డైలాగులు, ఫైట్లు ఎంత ఎక్కువ చేస్తే ఆ సినిమా హిట్టు అవుతుందనే ఫార్ములాతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వుండేవాళ్ళు అద్దాల మేడలో వుంటారనే విషయాన్ని పవన్ మర్చిపోతున్నారని, 2004లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో రౌడీయిజాన్ని రూపుమాపాం.. నాపై దాడులు జరిగే అవకాశం లేదని ఆయన వెల్లడించారు. పవన్ మహిళపై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరింత దిగజారిపోయిందని, అంపశయ్యపై వున్న టీడీపీనీ బ్రతికించే ప్రయత్నం పవన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతీయ వివాహ వ్యవస్థను అవమానించే విధంగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?