Dharmana Prasada Rao: పాలనా రంగంలో సరికొత్త మార్పులు.. పేదలకు అండగా సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా రంగంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి.. దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే అన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగనన్న సురక్ష ద్వారా ప్రభుత్వం ఉచితంగా 11 రకాల సేవలు ఒక్క నయాపైసా తీసికోకుండా అందిస్తుందన్నారు. జిల్లాలో ఇంత వరకు 3.33 లక్షల కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను.. 773 సచివాలయాల ద్వారా అందజేశామని తెలిపారు. పరిపాలనలో ఒక వినూత్నమైన తరహా ఆలోచన ఇది అని.. పేదలకు అండగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు అని ప్రశంసలు కురిపించారు. నిస్సహాయలకు, నిరుపేదలకు జగనన్న సురక్ష ఒక శ్రీరామ రక్షగా అభివర్ణించారు. జగనన్న సురక్ష పకడ్బందీగా అమలు చేయడం వల్ల గణనీయంగా ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Botsa Satyanarayana: ఏపీ అప్పులు సరే.. విభజన హామీల సంగతేంటి..?
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!