Minister Botsa Satyanarayana: పార్లమెంట్లో అవిశ్వాసానికి వైసీపీ వ్యతిరేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకమో ఇప్పటికీ పార్టీ చెప్పిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ స్టాండ్ ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు. వ్యతిరేకిస్తే ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని.. దాక్కుంటే కుదరదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్న చంద్రబాబు… తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేతులలో నుంచి పోలవరాన్ని తీసుకున్నది చంద్రబాబు.. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Also Read: Pothula Sunitha: జగన్పై బురద జల్లేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పోలవరంను బ్రష్టు పట్టించింది ఎవరు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. స్వార్ధం కోసం పోలవరంను నాశనం చేసింది చంద్రబాబు కాదా అంటూ మండిపడ్డారు. డయాఫ్రం వాల్ ఎందుకు కొట్టుకుపోయిందంటూ ఆయన ప్రశ్నలు కురిపించారు. జాతీయ ప్రాజెక్టుగా చంద్రబాబు ఎందుకు అంగీకరించారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరికోసమంటూ ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏమి చేశారని మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు ప్రజలు ఎందుకు గుర్తుకి రారని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!