Balineni Srinivas : ప్రజలకు మంచి జరగాలనే విశాఖలో క్యాపిటల్
సీఎం జగన్ మొదటి నుంచి విజన్ ముందుకు వెళ్లే నాయకుడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విశాఖ సమ్మిట్తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని చెప్పారు. ఏపీలో పెట్టుబడి పెట్టేవాళ్లు లేరంటూ ప్రచారం చేసేవారికి చెంపపెట్టులా విశాఖ సమ్మిట్ నిర్వహించి చూపించారని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను క్యాపిటల్గా ఎంచుకున్నారని వివరించారు. సీఎం జగన్ ఓ విజన్తో ముందుకు వెళ్లే నాయకుడన్నారు మంత్రి బాలినేని. ఆంధ్రప్రదేశ్లో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ముకేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు.. ముందుండి విశాఖ సమ్మిట్ను విజయవంతం చేశారన్నారు మంత్రి బాలినేని.
Also Read : Inter Student Heart Attack: అసలు ఏమవుతుందిరా.. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రం లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశాఖ ఇన్వెస్టర్స్ సదస్సుపై అవాక్కులు పేలుతున్న వారు.. గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి బాలినేని. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే విశాఖపట్నంను రాజధానిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని మరింత వేగంగా డెవలప్ చేయవచ్చన్నారు. అమరావతి లాంటి ప్రాంతం అభివృద్ధి చేయాలంటే.. లక్షల కోట్ల రూపాయిలు కావాలన్నారు మంత్రి బాలినేని. రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని చెప్పారు మంత్రి బాలినేని.
Also Read : Aadi Srinivas : చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడింది
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!