Audimulapu Suresh: భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ పట్నంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ అధ్యక్షతన VMRDAలో జరిగిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశాం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. మెట్రో ట్రైన్ కు సంబంధించిన ప్రతిపాదనలు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయ్ అని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
Read Also: Mansion 24 Web Series : ఓటీటీ లోకి వచ్చేసిన మాన్షన్ 24 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న విశాఖను అత్యంత నివాసయోగ సిటీగా మార్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం అంటూ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. మూడు జిల్లాల్లో విస్తరించిన మహా విశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాజెక్టులపై సమీక్షించాం.. మెట్రో సహా అన్ని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిపై జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేయనున్నారు అని ఆయన తెలిపారు.
Read Also: Ram Charan : రామ్ చరణ్ కోసం ఇండియా వచ్చిన జపాన్ లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు వైరల్..
ఏపీలో అన్ని ప్రాంతాలను సమన్యాయం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విశాఖ నుంచి తొందరలోనే పరిపాలన కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. విశాఖలో ఇప్పటికే అనేక పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే సీఎం జగన్ తోనే సాధ్యమవుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!