Tamil Nadu: కిడ్నాపర్ అనే అనుమానంతో ఓ వ్యక్తిని చితకబాదిన స్థానికులు.. తమిళనాడులో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కిడ్నాపర్ అనే అనుమానంతో వలస కూలీపై దాడి చేశారు స్థానికులు. ఈ ఘటన తిరువళ్లూర్లోని పరికపటు గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వలస కూలీ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ రోడ్డుపై ఆడుకుంటున్న కొంతమంది పిల్లలతో మాట్లాడాడు. అయితే.. అతను కిడ్నాపర్ అనే అనుమానంతో గ్రామస్తులు అంతా కలిసి అతన్ని చుట్టు ముట్టారు. బాధితుడిని అక్కడ ఉన్న వారంతా చితకబాదారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Director Krish: డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న క్రిష్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
స్థానికుల దాడిలో బాధితుడి ముఖం, భుజానికి గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా.. అతన్ని ఓ గుడిలో వేసి నిర్భందించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే.. ఆ ప్రాంతంలో కిడ్నాప్ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడుని ఆసుపత్రిలో చేర్చామని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read Also: Pawan Singh: సమయమే సమాధానం చెబుతుంది.. లోక్సభ ఎన్నికల్లో పోటీపై వ్యాఖ్యలు
కాగా.. తమిళనాడులో రెండు వారాల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 19న చెన్నైలో జరిగిన మొదటి ఘటనలో.. ట్రాన్స్ జెండర్ ను కిడ్నాపర్ అనే అనుమానంతో స్థానికులు కరెంట్ స్తంభానికి కట్టేసి మరి దారుణంగా కొట్టారు. నగరంలోని పల్లవరం సమీపంలోని ఓ హోటల్ లో భోజనం చేసి తిరిగి వస్తుండగా దాడికి పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..