Director Krish: డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న క్రిష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Krish Revoked Petition on Drugs Case at Highcourt: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. డ్రగ్స్ కేసులో పెడ్లర్ అబ్బాస్ అలీని అదుపులో తీసుకున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అబ్బాస్ తెలుపడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. డైరెక్టర్ క్రిష్ కి పోలీసుల నోటీసులు జారీ చేశారు. అయితే సమాధానం రాకపోవడంతో క్రిష్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు. తను పలుకారణల వల్ల హైదరాబాద్ కు దూరంగా ఉన్నానని త్వరలోనే హాజరు అవతానని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మాదాపూర్ డీసీపీ ఆఫీస్ కి డైరెక్టర్ క్రిష్ వచ్చారు.
Nihir Kapoor: అడవి నుంచి డబ్ల్యూ డబ్ల్యూ ఈ దాకా.. సాగే ప్రయాణమే మా రికార్డ్ బ్రేక్
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
క్రిష్ డ్రగ్స్ టెస్ట్ ల కోసం శాంపిల్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపారు. ఇక ఇప్పటికే క్రిష్ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇక ఈ క్రమంలో తాను హైకోర్టులో వేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నాడు డైరెక్టర్ క్రిష్. ఈ డ్రగ్స్ కేసలో పోలీసులు అరెస్టు చేయకుండా అదేశాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు ఆయన. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు విచారణ హాజరైన క్రిష్ దాఖలు చేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు హైకోర్టుకు క్రిష్ తరపు న్యాయవాది తెలిపారు.
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!