Manipur Violence: మణిపూర్లో హింసాకాండలో మరో కోణం.. 2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: రెండు నెలలుగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండలో ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ రచ్చకెక్కింది. అగర్తల సెక్టార్ అస్సాం రైఫిల్స్కు చెందిన శ్రీకోనా బెటాలియన్ సుమారు 2 కోట్ల విలువైన హెరాయిన్తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుంది. నార్కో-టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా కాచర్ జిల్లాలోని లఖిపూర్ సబ్ డివిజన్ నుండి స్మగ్లర్లను పట్టుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. అస్సాం రైఫిల్స్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఈస్ట్) రక్షణలో అగర్తల సెక్టార్ అస్సాం రైఫిల్స్కు చెందిన శ్రీకోనా బెటాలియన్ 24 సోప్ కేసులను స్వాధీనం చేసుకుంది. వీటిలో సుమారు 2 కోట్ల విలువైన డ్రగ్స్ ఉండే అవకాశం ఉందని DRI తన ప్రకటనలో తెలిపింది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మే 3 నుండి హింసాత్మక సంఘటనలు సమాజంలోని దాదాపు ప్రతి వర్గాన్ని ప్రభావితం చేస్తున్నాయి. షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం తమ డిమాండ్ను నిరసిస్తూ మే 3న మణిపూర్లోని రెండు ప్రధాన కమ్యూనిటీలు, కుకీ, మైతేయ్ కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో హింస మొదలైంది. రాష్ట్రంలో అశాంతి నెలకొనడంతో మణిపూర్ నుంచి అసోంకు స్మగ్లర్లు ఈ డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు గోల్డెన్ ట్రయాంగిల్ సమీపంలో ఉండటంతో అక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్ పెద్ద సమస్యగా మారింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Read Also:Malladi Vishnu: వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్కి లేదు.. మల్లాది విష్ణు ఫైర్
గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏమిటి
థాయిలాండ్, లావోస్తో పాటు మయన్మార్ గోల్డెన్ ట్రయాంగిల్లో భాగం. అంటే ప్రపంచంలోని అక్రమ నల్లమందులో 68 శాతం ఈ దేశాలలో ఉత్పత్తి చేయబడి, ప్రాసెస్ చేయబడుతున్నాయి. మయన్మార్ సరిహద్దు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో 1643 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల రవాణా విపరీతంగా పెరగడానికి ఇదే కారణం.
రాష్ట్రంలో ఇంటర్నెట్ నిషేధం
మణిపూర్లో మొదటిసారిగా మే 3న హింసాకాండ జరిగిన మరుసటి రోజు నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రెండు నెలలుగా దీని నిషేధ కాలం కూడా పెరుగుతోంది. ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న మణిపూర్ హైకోర్టు ఈ అంశంపై హోం శాఖ నుండి వివరణాత్మక నివేదికను కోరింది.
Read Also:RaaiLaxmi : హాట్ యాంగిల్స్ లో స్టన్నింగ్ లుక్స్ తో హీటేక్కిస్తున్న హాట్ బ్యూటీ..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!