Manickam Tagore : ఠాగూర్ ఆసక్తికర ట్వీట్.. రాజగోపాల్ రెడ్డికి 22 వేల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎంతో ఆసక్తిగా ఉంది. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి చేరడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ సారి మునుగోడులో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి చేరినట్లు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
Also Read
ఆయన వీడియోలో గూగుల్ పే ద్వారా అమిత్ షా రాజగోపాల్ రెడ్డికి స్విస్ బ్యాంక్ నుంచి రూ.22 వేల కోట్లు పంపినట్లు చూపించారు. అంతేకాకుండా.. ఠాగూర్ మునుగోడుని అమ్మకానికి రాజగోపాల్ పెట్టినట్టు చాటింగ్ క్రియేట్ చేశారు. అయితే.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే.. ప్రస్తుతం మునుగోడులో నామినేషన్ల పర్వం సాగుతోంది. నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!