Mandakrishna Madiga : కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ అని, కాంగ్రెస్ నాయకులని మాదిగ పల్లెలోనికి రానివ్వదు అని నేను మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. వరంగల్ లో ఎక్కువ శాంతం మాదిగలు ఉన్న మాదిగలను అణిచివేస్తున్నారన్నారు మందకృష్ణ. కడియం శ్రీహరి కూతురికి సీట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు కోల్పోయిందన్నారు మందకృష్ణ.
అంతేకాకుండా..’40 ఎడ్ల రాజకీయ జీవితo అని గొప్ప గా చెప్పుకునే కడియం శ్రీహరి ఇలాంటి చేర్యాల వల్ల తాను ఎంతటి అవకాశ వాదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.. ముగ్గురు మాదిగ బిడ్డలకు తీరని ద్రోహం చేసింది కడియం శ్రీహరి… రాజన్న,దయాకర్ , ఆరూరి రమేష్ కి అన్యాయం చేసాడు కడియం శ్రీహరి… సిట్టింగ్ ఎంపీకి కూడా సిట్ ఇవ్వకుండా,రాకుండా లాక్కున్నాడు… వరంగల్ లోనే టికెట్ తెచ్చుకొని మాదిగలకు అన్యాయం చేసిన కడియం శ్రీహరి.. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మర్చి తన కూతురుతో రాజకీయలు చేస్తున్నాడు… కాంగ్రెస్ లో చేరి ఎంపీ గా అవుతాం అనుకున్న మాదిగ బిడ్డలకి అన్యాయం చేసాడు… కడియం శ్రీహరి నీ చూస్తే…ఊసరవెల్లిలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి..
Also Read
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
కడియం శ్రీహరి ఎంతటి అవకాశవాదో , స్వార్ధపరుడో తాను చేస్తున్న పనులవాళ్ళ తెలుస్తుంది.. గో బ్యాక్ నినాదాలు మాదిగ పల్లెలలో ఇవ్వాలని ఈ సందర్బంగా తెలుపుతున్న.. కడియం శ్రీ హరి నీ, వారి కూతురిని పల్లెలోకి రానివ్వకూడా చూడాలి.. దొమ్మటి సాంబయ్య కి కూడా అన్యాయం చేసాడు, ఇప్పుడు అతనీ జీవితం ఆగం చేసాడు… ఘన్పూర్ ఇందిరా కాంగ్రేస్ నుండి చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయింది. కానీ కడియం శ్రీహరి కూతురికి కాంగ్రేస్ లో సభ్యత్వం కూడా లేదు ఆమెకు ఇప్పించి, ఒక మహిళా కూడా అన్యాయం చేసాడు కడియం శ్రీహరి.. మాదిగలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి, బీ ఆర్ ఎస్ పార్టీ కి ఒట్టు వేయద్దు అని ఈ సందర్బంగా తెలియజేస్తున్న..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
-
SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
-
CI Viral Video : విద్యార్థుల గొంతు నులిమిన సీఐ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!