Bengaluru: ప్రియురాలు ఆ ప్రపోజల్ తిరస్కరించిందని ప్రియుడు ఏం చేశాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ అనే రెండక్షరాలు రెండు మనసులను దగ్గర చేస్తుంది. బంధాన్ని ధృడం చేస్తోంది. ప్రేమ బ్రతుకును కోరుకుంటుంది. చావును కాదు. కానీ బెంగళూరులో ఓ ప్రియుడు.. ప్రియురాలి చావును కోరుకున్నాడు. అతడి ప్రతిపాదనకు నో చెప్పినందుకు ప్రియురాలిని ఏకంగా పైకి పంపించేశాడు.
42 ఏళ్ల మహిళ.. 32 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియురాలి ముందు ప్రియుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రేకుడైన ప్రియుడు.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. దాదాపు 15 సార్లు ఆమెను పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శనివారం సాయంత్రం 8:30 గంటలకు నగరంలోని షాలినీ గ్రౌండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ఇది కూడా చదవండి: Volunteers Resign: మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
పశ్చిమబెంగాల్కు చెందిన 42 ఏళ్ల ఫరీదా ఖాతున్.. తన భర్తతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటూ స్పాలో ఉద్యోగం చేస్తోంది. గిరీష్ అనే క్యాబ్ డ్రైవర్తో 10 ఏళ్ల నుంచి రిలేషన్ షిప్ నడుస్తోంది. దీంతో ఫరీదా ఖాతున్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల ఫరీదా భర్త మృతిచెందాడు. అనంతరం ఫరీదాతో గిరీష్ రిలేషన్ మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆమె ముందు పెళ్లి ప్రసావన తీసుకొచ్చాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 15 సార్లు పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపాయాడు.
ఇది కూడా చదవండి: Samantha: ఊహించని పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టిన సామ్.. ఇక ఆగేదేలే!
నిందితుడిపై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు సౌత్ డీసీపీ శివప్రకాష్ దేవరాజు తెలిపారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. పదేళ్ల నుంచి ఇద్దరు రిలేషన్లో ఉన్నారని.. ఎప్పుటి నుంచో అతడు పెళ్లి ప్రస్తావన తెస్తున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవులు జరుగుతున్నాయన్నారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన తేగా.. ఆమె అందుకు నిరాకరించడంతో చంపేశాడని డీసీపీ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Divine Message 1: ఇస్కాన్పై సుబ్రమణ్యపురం దర్శకుడి “డివైన్ మెసెజ్ 1” !
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!