Delhi: ప్రాణం తీసిన వ్యాయామం.. ట్రెడ్మిల్పై పరిగెత్తుతుండగా కరెంట్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని రోహిణిలోని కేఎన్ కట్జూ మార్గ్ ప్రాంతంలోని వ్యాయామశాలలో ట్రెడ్మిల్లో కరెంట్ సప్లై కారణంగా యువకుడు మరణించాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఏడు గంటలకు చోటుచేసుకుంది. మృతుడి వయస్సు 24 సంవత్సరాలు. జిమ్ నిర్వాహకుడు అనుభవ్ దుగ్గల్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదం తర్వాత, క్రైమ్, ఎఫ్ఎస్ఎల్ బృందం రోహిణి సెక్టార్-15లోని ‘జిమ్ప్లేస్ ఫిట్నెస్ జోన్’ అనే జిమ్కు చేరుకుంది.
ట్రెడ్మిల్లోని మెటల్ భాగంలో కరెంట్ వస్తోందని ఎఫ్ఎస్ఎల్ బృందం పోలీసులకు తెలిపింది. విచారణ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిమ్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సక్షం అనే యువకుడు ట్రెడ్మిల్పై వర్కౌట్ చేసిన వెంటనే విద్యుదాఘాతానికి గురై చనిపోయాడని ఫుటేజీలో కనిపిస్తోంది.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Also:Beauty Salons: బ్యూటీ పార్లర్లపై నిషేధం.. వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ఆఫ్ఘన్ మహిళలు
సక్షం.. రోహిణి సెక్టార్-19లోని దివ్య జ్యోతి అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు. అతను గురుగ్రామ్లోని ఒక బహుళజాతి కంపెనీలో పనిచేసేవాడు. రోహిణి సెక్టార్-15లో ఉన్న జిమ్లో వర్కవుట్లు చేసేవాడు. కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి పెళ్లి కోసం అమ్మాయి కోసం చూస్తున్నారని చెబుతున్నారు. సక్షం దగ్గర కేశవ్ అనే యువకుడు కూడా వర్కవుట్స్ చేస్తున్నాడని చెబుతున్నారు. సక్షం పడిపోవడం చూసి, కేశవ్ అతని చేయి పట్టుకున్నాడు, దాని వల్ల కేశవ్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు, అయితే ఎలాగో ట్రెడ్మిల్ ఆపగలిగాడు.
కేశవ్ వెంటనే ఇతరుల సహాయంతో సక్షమ్ చేతులు, కాళ్ళు రుద్దాడు, కానీ అతని శరీరంలో కదలిక లేదు. హుటాహుటిన అందరూ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి సక్షం చనిపోయినట్లు ప్రకటించారు. ఈ కేసులో కేశవ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. సక్షం మృతితో ఇంట్లో విషాదం నెలకొంది.
Read Also:Jawan : సినిమా కోసం అనిరుధ్ తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!