Mamata Banerjee: మమతా బెనర్జీ కీలక ప్రకటన.. ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో తాను ముఖ్య పాత్ర పోషించానన్నారు. కూటమి పేరు కూడా తానే పెట్టానని చెప్పారు.
READ MORE: AP Elections 2024: నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ.. హింసాత్మక ఘటనలపై రిపోర్ట్..!
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
పశ్చిమ బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “బీజేపీ పార్టీ దొంగలతో నిండి ఉంది. 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కానీ అది జరగదని ప్రజలు అంటున్నారు. బీజేపీ నిండా దొంగలే ఉన్నారని.. దేశం మొత్తం అర్థం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మేం (టీఎంసీ) బయటి నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తాం. (పశ్చిమ) బెంగాల్లో మా తల్లులు, సోదరీమణులు ఎన్నటికీ సమస్యలు ఎదుర్కోకుండా, 100 రోజుల ఉపాధి పథకంలో పని చేసే వారికి కూడా మేము సహాయం చేస్తాం, ”అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సీఏఏ) రద్దు చేస్తామని, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ), యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో నాలుగు దశల ఓటింగ్ పూర్తయి మూడు దశల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో మమత ఈ ప్రకటన చేయడం విశేషం. బెంగాల్లో ప్రతి దశలోనూ ఓటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఐదవ దశలో (మే 20), బంగావ్, బరాక్పూర్, హౌరా, ఉలుబెరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరంబాగ్లలో ఓటింగ్ జరగనుండగా, ఆరో దశలో (మే 25) ఓటింగ్ తమ్లుక్, కంఠి, ఘటల్, ఝార్గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, విష్ణాపూర్ లో పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!