Mallu Ravi: కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి బురద జల్లుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయంగా ఎన్నికల సమయంలో పొత్తులు సాధారణం అని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. బీఎస్పీతో పొత్తు కోసం రాష్ట్రంలో సంప్రదింపులు జరిపాం.. కానీ, జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో బీఎస్పీ లేదు.. ఇపుడు బీఆర్ఎస్, బీఎస్పీతో పొత్తు కుదుర్చుకుంది.. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ జాతీయ నేత కేసి వేణుగోపాల్ ను కలిశాను.. రాష్ట్ర రాజకీయాలు, నాగర్ కర్నూల్ అంశంపై కూడా చర్చించాను.. నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో నాకు డౌట్ లేదు అని మల్లు రవి చెప్పుకొచ్చారు.
Read Also: Jaragandi: జరగండి – జరగండి.. గేమ్ చేంజర్ వచ్చేస్తున్నాడు!
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
ఇక, మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా పెద్దన్నలా పని చేయాలని సీఎం రేవంత్ చెప్పారు.. దానికి కిషన్ రెడ్డి రేవంత్ నే వెళ్లి అడగండి అని మీడియాతో అనడం ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం అని మల్లు రవి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని రేవంత్ కోరలేదు.. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.. రాజ్యాంగ స్ఫూర్తికి వక్ర భాష చెప్పడాన్ని ఖండిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రధాని ఉన్నా మేం గౌరవిస్తాం.. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.. 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో అర్ధం కావడం లేదు అని కిషన్ రెడ్డి అంటున్నారు.. ఇప్పటికే 18 కోట్ల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయణిస్తున్నారు తెలిపారు.. గద్వాలలో 1200 మంది 10 లక్షల చొప్పున ఉచితంగా వైద్య సౌకర్యం పొందారు.. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారు.. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవాలి అని సూచించారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లుతున్నారు అని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!