Malaysia Visa-Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా మలేషియా టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు. గతంలో కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, టర్కీ, జోర్డాన్, ఇరాన్ దేశాలకు మలేషియా ఈ మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు భారతదేశానికి ఈ అవకాశం దక్కింది. అయితే, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం నిన్న (ఆదివారం) అర్థరాత్రి తన పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్లో చేసిన ప్రసంగంలో ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుండి 30 రోజుల పాటు చైనా, భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ఇస్తుందన్నారు. అయితే, వీసా మినహాయింపు ఎంతకాలం వర్తిస్తుందో ఆయన వెల్లడించలేదు.
Read Also: Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..
Also Read
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
ఇక, మలేషియాకు వెళ్లే అత్యధిక పర్యాటకులలో చైనా ప్రజలు నాల్గవ స్థానంలో భారతీయులు ఐదవ స్థానంలో ఉన్నారు. మలేషియాకు ఈ రెండు దేశాలు పెద్ద మార్కెట్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య మలేషియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు.. ఇందులో చైనా నుండి 4 లక్షల 98 వేల 540 మంది పర్యాటకులు ఉండగా.. భారతదేశం నుండి 2 లక్షల 83 వేల 885 మంది పర్యాటకులు ఉన్నారు. కరోనాకు ముందు 2019 ఇదే కాలంలో చైనా నుండి 15 లక్షల మంది.. భారతదేశం నుండి 3 లక్షల 54 వేల 486 మంది మలేషియాకు వెళ్లారు.
Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
దీంతో పర్యటకులను ఆకర్షించేందుకు మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మినహాయింపు పొందిన వారిలో చైనా, భారతీయ పౌరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం, చైనా- భారతీయ పౌరులు మలేషియాలోకి ప్రవేశించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!