Maheshwar Reddy : మర్రి, రాజ్ గోపాల్ రెడ్డి వెళ్లిపోయారు.. కోమటి రెడ్డి నారాజ్గా ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రేవంత్ వ్యవహారంతో పార్టీలో సీనియర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. గంటలో సమాధానం ఇవ్వాలని నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చి అవమాన పరిచారని, పార్టీ మారకుండా ఆపేందుకు రేవంత్ ఫోన్ చేయలేదని, ఉత్తమ్, జీవన్ రెడ్డి, సంపత్ లు ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ఒంటెద్దు పోకడతో మమల్ని బయటకు పంపాలని చూస్తున్నారని, కాంగ్రెస్లోనుంచి ఒక్కొక్కరు బయటకు పోతున్నారన్నారు.
Also Read : MVV Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్కు, బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు
Also Read
మర్రి, రాజ్ గోపాల్ రెడ్డి వెళ్లిపోయారు.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నారాజు గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. పాద యాత్ర అపమంటే ఆపేశానని, పాదయాత్ర ఆపడానికి కారణం అడిగా, చెప్పలేదన్నారు. గంటలో సమాధానం ఇవ్వాలని షోకాజ్ ఇస్తారా.. దాని వెనుక కుట్ర అర్థం చేసుకోలేనా అని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను తరిమెయ్యలని చూశారని, నేనే బయటకు వచ్చానన్నారు. నా జిల్లాలో ఖర్గే సమావేశం ఉందని, మరి అక్కడ మీటింగ్ లో ఎలా పాల్గొనాలన్నారు. అందుకే రాజీనామా చేశానని, పొత్తుల విషయంలోనూ గందరగోళ ప్రకటనలు చేస్తున్నారన్నారు.
Also Read : Meta: ఫ్రీ ఫుడ్ ఇక లేదు.. మెటా నిర్ణయంపై ఉద్యోగుల అసంతృప్తి..
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!