Maharashtra: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సర్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది. “ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి”పై దేశ వ్యతిరేక నినాదాలను సహించబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. పీఎఫ్ఏ సంస్థపై ఈడీ, సీబీఐ దాడులను నిరసిస్తూ పీఎఫ్ఐ కార్యకర్తలు పుణెలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలు చేశారు. ఈ ఘటనను సీఎం ఏక్నాథ్ షిండే ఖండించారు.
పుణెలో లేవనెత్తిన దేశవ్యతిరేక ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలను ఎంత ఖండించినా సరిపోదని… పోలీసులు తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారన్నారు. వారికి ఆదేశాలను జారీ చేశామన్నారు. కానీ శివాజీ భూమిపై ఇలాంటి నినాదాలు చేస్తే సహించబోమని ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు.
Also Read
पुण्यात ज्या समाजकंटकांनी पाकिस्तान झिंदाबादचे नारे दिले त्या प्रवृत्तीचा करावा तेवढा निषेध कमीच आहे. पोलीस यंत्रणा त्यांच्याविरोधात योग्य ती कारवाई करेलच, पण शिवरायांच्या भूमीत असले नारे अजिबात सहन केले जाणार नाहीत.
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) September 24, 2022
ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని విడిచిపెట్టబోమని హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అన్నారు.నాగ్పూర్లో ఫడ్నవీస్ మాట్లాడుతూ, “మహారాష్ట్రలో లేదా భారతదేశంలో ఎవరైనా ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం చేస్తే, ఆ వ్యక్తిని వదిలిపెట్టరు. వారిపై చర్యలు తీసుకుంటారు, వారు ఎక్కడ ఉన్నా వారిని పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటాం.” అని ఫడ్నవీస్ అన్నారు.
Pune Police takes cognizance of the slogan raised during the PFI protest yesterday and is investigating all slogans raised in the protest: Pune Police https://t.co/77xzeYV1km
— ANI (@ANI) September 24, 2022
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!