Mahalaya Amavasya 2024: నేడే మహాలయ అమావాస్య! ఎందుకు జరుపుకుంటారు? నవరాత్రులకు సంబంధం ఏమిటి?
- హిందూ మతంలో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత.
- దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా..
- ఈ రోజున తల్లి దుర్గా కైలాస పర్వతానికి వీడ్కోలు.
- అమ్మవారి ఆగమనాన్ని 'మహాలయ' అంటారు.
Mahalaya Amavasya 2024: హిందూ మతంలో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే., ఈ రోజున తల్లి దుర్గా కైలాస పర్వతానికి వీడ్కోలు పలికింది. అమ్మవారి ఆగమనాన్ని ‘మహాలయ’ అంటారు. ఇది దుర్గా పూజ పండుగ ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం 2024లో మహాలయ అమావాస్య ఎప్పుడు, దాని ప్రాముఖ్యత, తిథి, శుభ సమయం గురించి చూద్దాం.
Gandhi Jayanthi 2024: భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మహాలయ అమావాస్య ఎప్పుడు?
మహాలయ అమావాస్య 2 అక్టోబర్ 2024. హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాలయ అమావాస్య పితృ పక్షం (చివరి రోజు) ముగింపు. అలాగే శారదీయ నవరాత్రుల ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. అమావాస్య అక్టోబర్ 01 రాత్రి 09.38 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 02 మధ్యాహ్నం 12.19 గంటలకు ముగుస్తుంది. మహాలయ అంటే దేవి యొక్క గొప్ప నివాసం. సర్వ పితృ అమావాస్య నాడు పూర్వీకుల శ్రాద్ధ కర్మలను ఆచరించిన తరువాత, పూర్వీకులు వారి లోకానికి తిరిగి వస్తారు. దీని తరువాత, శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి.
Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!
మహాలయ అమావాస్య ఎందుకు జరుపుకుంటారు?
మహాలయ అమావాస్య నాడు పూర్వీకుల శ్రాద్ధం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరడమే కాకుండా.. తర్పణం చేసే వారి జీవితం ఆనందమయం, కుటుంబంలో జరుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. మహాలయనాడు నిరుపేదలకు దానం చేసిన వారికి పూర్వీకుల ఆశీస్సులు, దుర్గామాత అనుగ్రహం కలుగుతుంది. ఈరోజున ముఖ్యంగా మహాలయ నాడు బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, దానాలు చేయడం వల్ల పూర్వీకులు శాంతిని పొంది సంతోషంగా పితృలోకానికి చేరుకుంటారు.
ఈ రోజున పూర్వీకులకు పాలు, నువ్వులు, కుశ, పువ్వులు కలిపిన నీటిని సమర్పిస్తారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!