Mahalaya Amavasya 2024: నేడే మహాలయ అమావాస్య! ఎందుకు జరుపుకుంటారు? నవరాత్రులకు సంబంధం ఏమిటి?
- హిందూ మతంలో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత.
- దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా..
- ఈ రోజున తల్లి దుర్గా కైలాస పర్వతానికి వీడ్కోలు.
- అమ్మవారి ఆగమనాన్ని 'మహాలయ' అంటారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahalaya Amavasya 2024: హిందూ మతంలో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే., ఈ రోజున తల్లి దుర్గా కైలాస పర్వతానికి వీడ్కోలు పలికింది. అమ్మవారి ఆగమనాన్ని ‘మహాలయ’ అంటారు. ఇది దుర్గా పూజ పండుగ ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం 2024లో మహాలయ అమావాస్య ఎప్పుడు, దాని ప్రాముఖ్యత, తిథి, శుభ సమయం గురించి చూద్దాం.
Gandhi Jayanthi 2024: భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
మహాలయ అమావాస్య ఎప్పుడు?
మహాలయ అమావాస్య 2 అక్టోబర్ 2024. హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాలయ అమావాస్య పితృ పక్షం (చివరి రోజు) ముగింపు. అలాగే శారదీయ నవరాత్రుల ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. అమావాస్య అక్టోబర్ 01 రాత్రి 09.38 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 02 మధ్యాహ్నం 12.19 గంటలకు ముగుస్తుంది. మహాలయ అంటే దేవి యొక్క గొప్ప నివాసం. సర్వ పితృ అమావాస్య నాడు పూర్వీకుల శ్రాద్ధ కర్మలను ఆచరించిన తరువాత, పూర్వీకులు వారి లోకానికి తిరిగి వస్తారు. దీని తరువాత, శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి.
Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!
మహాలయ అమావాస్య ఎందుకు జరుపుకుంటారు?
మహాలయ అమావాస్య నాడు పూర్వీకుల శ్రాద్ధం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరడమే కాకుండా.. తర్పణం చేసే వారి జీవితం ఆనందమయం, కుటుంబంలో జరుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. మహాలయనాడు నిరుపేదలకు దానం చేసిన వారికి పూర్వీకుల ఆశీస్సులు, దుర్గామాత అనుగ్రహం కలుగుతుంది. ఈరోజున ముఖ్యంగా మహాలయ నాడు బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, దానాలు చేయడం వల్ల పూర్వీకులు శాంతిని పొంది సంతోషంగా పితృలోకానికి చేరుకుంటారు.
ఈ రోజున పూర్వీకులకు పాలు, నువ్వులు, కుశ, పువ్వులు కలిపిన నీటిని సమర్పిస్తారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!