Maga Fans: మెగా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ఎవరు?
- గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ రాలేదు
- క్రిస్మస్ను టార్గెట్ చేసిన మేకర్స్
- ఆందోళన చెందుతున్న ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం మెగా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో బంపర్ హిట్ కొట్టిన విశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర రిలీజ్ కానుందని డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read: Devara: అయ్యో.. మిస్ అయ్యామే! తెగ బాధపడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
Also Read
చిరంజీవి ప్లేస్లో ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ రానుందనే టాక్ ఊపందుకుంది. ఎస్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. దిల్ రాజు కూడా క్రిస్మస్ టార్గెట్గా గేమ్ ఛేంజర్ ప్లాన్ చేస్తున్నామని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నారట. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించలేదని తెలుస్తోంది. ఒకవేళ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తే.. విశ్వంభర ఎప్పుడు అనేది చూడాలి. డిసెంబర్లో చరణ్, సంక్రాంతికి బాస్ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ బద్దలు చేస్తారని ఎదురు చూస్తున్న మెగా అభిమానులు.. ఈ వార్తతో కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..