Wayanad: వయనాడ్ లో మళ్లీ భూమి నుంచి పెద్ద శబ్దాలు..భయాందోళనలో ప్రజలు
- జులై 30న వయనాడ్ జిల్లా భారీ విపత్తు
- 300పైగా మృతి
- వందల మంది గల్లంతు
- ఇప్పుడే కోలుకుంటున్న ప్రజలు
- ఇంతలో మళ్లీ భూగర్భ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 30న వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాలలో సంభవించిన కొండచరియలు భారీ వినాశనానికి కారణమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 300 మందికి పైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలైన చురల్మల, ముండక్కైలో ఆర్మీ సహాయక, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
READ MORE: Mrunal Thakur: కూతురు పేరు బయట పెట్టిన మృణాల్.. పెళ్లి కాకుండానే..?
Also Read
- Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
కేరళలోని వయనాడ్లో ఇటీవల సంభవించిన భయంకరమైన విపత్తు నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున పలుచోట్ల భూగర్భ ప్రాంతాల నుంచి పెద్ద శబ్ధాలు, ప్రతిధ్వనులు వినిపించడంతో ప్రజల భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వయనాడ్ జిల్లా అధికారులు తెలిపారు. అంబలవాయల్ గ్రామం, వైతిరి తాలూకాలోని కొన్ని ప్రాంతాలలో పెద్ద శబ్దం, ప్రతిధ్వని వివనిపించిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని వయనాడ్ జిల్లా మేజిస్ట్రేట్ డీఆర్ మేఘశ్రీ తెలిపారు.
READ MORE:Manish Sisodia Bail: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది.. జైలు నుంచి ఎప్పుడు వస్తారంటే ?
దర్యాప్తు జరుగుతోంది..
భూకంపం సంభవించిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కెఎస్డీఎంఏ) తెలిపింది. ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయా అనే కోణంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. భూకంప రికార్డుల్లో ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు జరిగినట్లు కనిపించలేదన్నారు. రాత్రి 10.15 గంటల ప్రాంతంలో శబ్దం వినిపించిందని పంచాయతీ వార్డు సభ్యుడు ఓ టీవీ ఛానెల్కి తెలిపారు. ఈ రహస్య శబ్దం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ప్రభావిత ప్రాంతంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!