Robbery : ల్యాప్టాప్లు అపహరిస్తున్న వ్యక్తి అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే ప్రయాణికుల వద్ద నుండి ల్యాప్ టాప్ లు అపహరిస్తున్న వ్యక్తిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 11ల్యాప్ టాప్ లు, ఒక ఐ పోన్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ షేక్ సలీమ తెలిపారు.
PM Modi: ‘హిందూ మతాన్ని అవమానిస్తోంది’.. రాహుల్ గాంధీ “శక్తి” వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..
Also Read
రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న, రైళ్లలో ప్రయాణిస్తున్న ఒంటరి ప్రయాణికులే లక్ష్యంగా కర్ణాటక కు చెందిన శ్రీశైల భోసాగి చోరీలకు పాల్పడుతున్నాడని ఎస్పీ పేర్కొన్నారు. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ల్యాప్ టాప్ లను చోరీ చేసి ఆన్ లైన్ లో ఇతర రాష్ట్రాలకుంచెందిన వ్యక్తులకు అమ్మడం ప్రవృత్తిగా మార్చుకున్నాడని వివరించారు. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీశైలం ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ తతంగమంతా బయట పడిందని చెప్పారు. నిందితుడి నుండి 7లక్షల 50వేల విలువైన 11ల్యాప్ టాప్ లు, ఒక ఆపిల్ పోన్, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
Ustaad Bhagath Singh: గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. పొలిటికల్ పంచ్ లతో అదరగొట్టిన పవన్
తాజావార్తలు
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!