Lok Sabha Election 2024 Results: 100 మార్క్ని తాకిన కాంగ్రెస్.. 2014 తర్వాత అతిపెద్ద విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 Results: 2014 నుంచి అనేక ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి 2024 లోక్సభ ఎన్నికలు కొత్త ఊపుని ఇచ్చాయి. వరసగా పరాజయాలు, నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్లడంతో ఆ పార్టీ డీలా పడిపోయింది. అయితే, రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో యాత్ర’’లు కాంగ్రెస్కి కొత్త వైభవాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Election Results 2024: యూపీలో బీజేపీకి షాకిస్తున్న ఇండియా కూటమి.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
2024 ఎన్నికల రిజల్ట్స్లో కాంగ్రెస్ 100 స్థానాల మార్కుని చేరుకుంది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో కేవలం 52 స్థానాలు సాధించిన కాంగ్రెస్, ఇప్పుడు 100కి పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి 290కి పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, ఇండియా కూటమి 220 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ముఖ్యంగా బీజేపీకి కంచుకోటలుగా ఉన్న రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండియా కూటమి సత్తా చాటుతోంది. మరోవైపు మహారాష్ట్రలో కూడా చాలా స్థానాల్లో లీడింగ్లో ఉంది.
- Tags
- bjp
- congress
- INDIA Bloc
- NDA
- rahul gandhi
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!