Bapatla Crime: బాపట్లలో కలకలం.. రౌడీషీటర్ కొట్టి చంపిన స్థానికులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bapatla Crime: బాపట్లలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది… గంజాయి సేవించి స్థానికులపై రౌడీషీటర్లు సుమంత్, రాహుల్ దాడులకు తెగబడ్డారు.. అయితే, రౌడీషీటర్లపై స్థానికులు తిరగబడ్డారు.. మొదట వినోద్ అనే కారు డ్రైవర్ పై దాడి చేశాడు రౌడీ షీటర్ సుమంత్.. స్థానికులపై కూడా దాడికి ప్రయత్నించాడు.. ఈ నేపథ్యంలో స్థానికులు తిరగబడ్డారు.. రౌడీ షీటర్లు సుమంత్, రాహుల్కు దాడి చేశారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ అనే రౌడీషీటర్ అక్కడికక్కడే మృతి చెందాడు.. ఇక, స్థానికుల దాడి నుండి రాహుల్ అనే రౌడీ షీటర్ తప్పించుకొని పరారయ్యాడు. కాగా, రాహుల్, సుమంత్ ఇద్దరూ గంజాయి సేవించి స్థానికులపై తరుచూ దాడులు చేసేవారిని.. ఈ రోజు కూడా అలాగే దాడి చేస్తుంటే స్థానికులంతా ఒకేసారి తిరగబడ్డారని సమాచారం.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Ajit Pawar: శరద్ పవార్కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్దే..
Also Read
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!