LG VK Saxena: ఢిల్లీలో లక్షలాది మంది నరకం అనుభవిస్తున్నారు.. ముందు వీటిపై దృష్టి పెట్టండి
- కొత్తగా ఎన్నికకానున్న సీఎంకు పని అప్పగించిన లెఫ్టినెంట్ గవర్నర్
- అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్
- అపరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కోరిన వీకే సక్సేనా
- పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం అనుభవిస్తున్నారు- లెఫ్టినెంట్ గవర్నర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఎల్జీ పేర్కొన్నారు. మొత్తం 28 ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు.
Read Also: Amit Shah: ‘కాంగ్రెస్- పాకిస్థాన్ల ఉద్దేశాలు.. ఎజెండా ఒక్కటే’
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పశ్చిమ ఢిల్లీలోని లక్షలాది మంది ప్రజలు నరకం కంటే అధ్వాన్నమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. రెండు అడుగుల గుంతలతో రోడ్లు తయారయ్యాయి. అవి మురుగునీటిలో మునిగిపోయాయి. కొన్ని రోజులుగా శుభ్రం చేయకపోవడంతో డ్రెయిన్లు నిండిపోయాయి. మురుగునీటితో దుర్వాసన, కుళ్ళిపోతున్న చెత్త, మురుగు కాలువలు, విష కీటకాలు, దోమలతో వందలాది మంది నిస్సహాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.’ అని వీకే సక్సేనా పేర్కొన్నారు. మరో పోస్ట్లో.. ‘ఇది నిన్న సాయంత్రం ముండ్కా, నంగ్లోయ్, రాణిఖేడా, రంహోలా, కరాలా, కంఝవాలా, రోహ్తక్ రోడ్ల తనిఖీ సమయంలో కనిపించింది. ఈ ప్రాంతాల ప్రజలు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తమ బాధలను పంచుకుంటున్నారు’ అని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. ఈ ప్రాంత వాసులు, ప్రజా సంఘాలు, ఎంపీపీ, కౌన్సిలర్ల నుంచి పలుమార్లు వినతులు రావడంతో నిన్న సంబంధిత శాఖల అధికారులతో తనిఖీలు చేసి తక్షణ సాయం అందించారు.
Read Also: Narayana Swamy: నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు.. వెళ్లాలనుకుంటే అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..!
నిన్న రాత్రి నుండి వ్యాధి నిర్ధారణ పనులు జరుగుతున్నాయి.. నివాసితుల సౌకర్యార్థం అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన ఓ చార్ట్ను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కూడా చాలా సార్లు.. ప్రజల దయనీయ స్థితి, దాని పరిష్కారం గురించి గౌరవనీయులైన ముఖ్యమంత్రికి తెలియజేశాను. ఈ దిశగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి దృష్టికి మరొక్కసారి తీసుకెళ్తున్నాను.. వెంటనే దీనిపై దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నానని వీకే సక్సేనా తెలిపారు.
सरकार की उपेक्षा और संबंधित प्रशासनिक जड़ता के कारण पश्चिमी दिल्ली के लाखों लोग नरक से भी बदतर जिंदगी जीने को मजबूर हैं। pic.twitter.com/CAKwx6TEAn
— LG Delhi (@LtGovDelhi) September 19, 2024
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?